పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష | Sakshi
Sakshi News home page

పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష

Published Wed, Feb 3 2016 4:29 PM

పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష - Sakshi

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జరిగిన దాడులపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఓల్డ్ సిటీ దాడుల నిందితులను గుర్తించి... వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్ధి బుధవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్బరుద్దీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement