‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు | Sakshi
Sakshi News home page

‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు

Published Thu, Nov 19 2015 11:18 PM

‘చీకటి రాజ్యం’  మెరుపు  తీగెలు

అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్‌లు గురువారం నగరంలో సందడి చేశారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘చీకటి రాజ్యం’ ప్రీమియర్ షోను తిలకించేందుకు ఐమ్యాక్స్‌కు వీరు వచ్చారు.
 

Advertisement
Advertisement