కమల్నాథన్ కమిటీ మరోసారి భేటీ | Sakshi
Sakshi News home page

కమల్నాథన్ కమిటీ మరోసారి భేటీ

Published Thu, Jun 30 2016 11:41 AM

Kamalnathan committee meeting in hyderabad over Employees Division

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.
 

Advertisement
Advertisement