Sakshi News home page

ఈ నెల 23న ఢిల్లీకి కేసీఆర్‌

Published Sun, Apr 16 2017 12:20 PM

kcr delhi tour for niti aayog meeting

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేసీఆర్‌ అసెంబ్లీలో వెల్లడించారు. రిజర్వేషన్లపై ప్రధానికి కేసీఆర్‌ మెమొరాండం ఇవ్వనున్నారు.
 

Advertisement
Advertisement