‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’ | Sakshi
Sakshi News home page

‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’

Published Mon, Aug 8 2016 2:34 AM

‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’ - Sakshi

సాక్షి, హైదరాబాద్: మహాసమ్మేళన్ సభలో ప్రధాని మోదీ ఇస్తున్న సందేశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాంది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాసమ్మేళన్ సభ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement