హైదరాబాద్: ‘‘ఈ దేశం బీజేపీది కాదు. నరేంద్రమోదీదీ కాదు. ఈ దేశం మాది. కమ్యూనిస్టులది. మమ్మల్లి వెళ్లిపొమ్మనే హక్కు మతతత్వ శక్తులకు లేదు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొననివారు, ఆ పోరాటంతో సంబంధం లేనివారు మాపై ఆరోపణలు చేస్తారా?’’ అంటూ బీజేపీపై సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యూనిస్టులను దేశం విడిచి వెళ్లిపొమ్మనే హక్కు బీజేపీకి లేదన్నారు. అఖిల భారత కిసాన్ సభ 29వ మహాసభల్లో ఆదివారం చివరి రోజు నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోదీ ప్రధాని అయ్యాక పది మంది బడాబాబులకు రూ.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చి పేదలను నిరుపేదలుగా మార్చారని ఆరోపించారు.
ఇటీవల పలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ మతహింసను ప్రేరేపిస్తోందన్నారు. వ్యవసాయం మరింతగా దిగజారి 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రతి రైతుకూ రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని ఈ సంద ర్భంగా సభ డిమాండ్ చేసింది. రైతు హక్కుల కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రం చేస్తామని పేర్కొంది. సభకు అఖిల భారత రైతు సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేందర్ సంబర్ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మహాసభల ఆహ్వాన సం ఘ అధ్యక్షులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో నిరుపేదలుగా పేదలు: సురవరం
Published Mon, Mar 7 2016 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement