అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ | Sakshi
Sakshi News home page

అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ

Published Wed, Jun 8 2016 7:22 PM

Notification issued for new amaravati circle

ఢిల్లీ: ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయాన్ని విభజించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం కొత్తగా అమరావతి సర్కిల్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఏపీలోని 13 జిల్లాలు అమరావతి సర్కిల్‌ పరిధిలో ఉన్నాయి. దాంతో అమరావతిలో కార్యాలయం ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు జరుగనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement