రాయికల్/కథలాపూర్/ పరిగి/ వాంకిడి: ఆసరా పథకంలో తమ పేరు లేదని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున గుండెపోటుతో మరణించారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రాయికల్ మం డలం కిష్టంపేటకు చెందిన తంగెళ్ల మల్లవ్వ(85)కు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల జీపీలో కొత్త అర్హుల జాబితా పెట్టగా, మంగళవారం వెళ్లి చూసింది. అందులో పేరు లేదని తెలిసి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన గండికోట రామక్క(66) సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీపీ వద్ద నిరీక్షిం చింది.
కొత్త జాబితాలో తన పేరు లేదని తెలవడం తో కన్నీరుపెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మిట్టకోడూరుకు చెందిన బోయిన రామయ్య(68)కు ముగ్గురు కొడుకు లు, ముగ్గురు కుమార్తెలు. అందరి పెళ్లిళ్లు చేసి... తనకున్న భూమిని పంచి ఇచ్చాడు. చిన్నగదిలో వేరుగా ఉంటున్నాడు. ఆరేళ్లుగా రామయ్యకు పింఛన్ వస్తోంది. కొడుకులకిచ్చిన భూమి ఇంకా రామయ్య పేరు మీదనే ఉందని అధికారులు పింఛన్ నిలిపివేసినట్లు తెలిసింది. మనోవేదన తో మంచం పట్టి సోమవారం రాత్రి చనిపోయా డు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానకి చెందిన గోగుల వసంత్ (78)కు గతంలో పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో తన పేరు లేదని బెంగ పడేవాడు. ఈ నెల 17న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలోనూ పాల్గొన్నాడు. సోమవారం రాత్రి ఇక పింఛన్ రాదని అంటూనే గుండెపోటుతో కుప్పకూలాడు.
‘ఆసరా’ అందక ఆగిన గుండెలు
Published Wed, Nov 19 2014 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement