ఒకే కాన్పులో నలుగురి జననం : ముగ్గురు క్షేమం | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురి జననం : ముగ్గురు క్షేమం

Published Wed, Nov 26 2014 3:50 PM

Quadruplets born in Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈరోజు ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. వారిలో ఒక శిశువు మృతి చెందింది. ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు.

ఆస్పత్రి వద్ద అందరూ ఈ విషయమే చర్చించుకుంటున్నారు. పలువురు వచ్చి శిశువులను చూస్తున్నారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement