బీజేపీ నేత రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్లలో ఎక్కడా మియాపూర్ భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, గజం భూమి కూడా అన్యాకాంతం కాలేదని శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. సోమవారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామన్నారు.
కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
Published Sat, Jun 17 2017 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement