‘సాక్షి’ జలం–జనం, సెల్ఫీ విత్ గణేశ్ విజేతలు వీరే
నేడు విజేతలకు బహుమతుల ప్రదానం
సాక్షి, సిటీబ్యూరో : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆలివ్ మిఠాయి సంయుక్తంగా నిర్వహించిన ‘జలం–జనం’ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తమ ఇళ్లు, నివాసాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వాననీటి పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నగరవాసులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు తాము సైతం... అంటూ పోటీకి నిలిచారు.
ఈ పోటీలో పాల్గొన్న వారి ఎంట్రీల నుంచి విజేతల ఎంపికకు బుధవారం బంజారాహిల్స్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీసి విజేతల వివరాలను ప్రకటించారు. జలం–జనం కార్యక్రమంలో మొత్తం 10మంది విజేతలుగా నిలిచారు. మొదటి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించగా, మిగతా ఏడుగురికి కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నారు. మొదటి ముగ్గురికి బంగారం బహుమతులుగా అందజేయనున్నారు.
సెల్ఫీ విత్ గణేశ్..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది గణపతి మట్టి విగ్రహాల ఏర్పాటుపై ‘సాక్షి’ ఇచ్చిన పిలుపునకు నగరం నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అనేక మంది తమ ఇళ్లల్లో మట్టి వినాయక ప్రతిమలలను చాటుకొని భగవంతుడి పట్ల భక్తిని, పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు.మట్టి విగ్రహాల ఏర్పాటుపై సాక్షి మీడియూ గ్రూపు, ఆలివ్ మిఠాయీ సంయుక్త ఆధ్వర్యంలో ‘సెల్ఫీ విత్ గణేశ’ పోటీలను నిర్వహించింది.ఈ పోటీలకు వచ్చిన ఎంట్రీల నుంచి డ్రా తీసి 10 మంది విజేతలను ఎంపిక చేశారు. ఈ రెండు కేటగిరీలలో గెలుపొందిన విజేతలకు గురువారం బంజారాహిల్స్, రోడ్డు నెంబర్–1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులను అందజేయనున్నారు.
రెండు కేటగిరీలలో బహుమతులను గెలుపొందిన విజేతల వివరాలు, ఎంట్రీ నెంబరు:
విజేతలు వీరే
Published Thu, Sep 14 2017 11:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement