పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ, సంస్థల్లో చేపట్టిన సంస్కరణల వల్ల రూ.855 కోట్లు ఆదా చేయగలిగామని పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ–పాస్ విధానాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నామని.. దానివల్ల ఏడాది కాలంలో మరో రూ.800 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖతో పాటు పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ తాను బాధ్యతలు చేపట్టి ఐదు నెలలైన సందర్భంగా... మంగళవారం హైదరాబాద్లోని పౌర సరఫరాల భవన్లో విలేకరులతో మాట్లాడారు.
చిన్న జిల్లాల ఏర్పాటుతో ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లులు, గోదాంలు, పాఠశాలలు, వసతి గృహాలు, రవాణా వంటి వాటి పర్యవేక్షణ స్థాయి మెరుగుపడిందన్నారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, రీసైక్లింగ్ చేస్తున్న వారిని గుర్తించడం, క్రిమినల్ కేసుల నమోదు, బ్లాక్ లిస్టులో పెట్టడం, 6ఎ కేసులకు సంబంధం ఉన్న వారికి ధాన్యం ఇవ్వకుండా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసే 1,150 వాహనాలకు జీపీఎస్ అమర్చినట్లు చెప్పారు.
2017లో పౌర సరఫరాల సంస్థ సామరŠాథ్యన్ని పెంచేందుకు మరో 5 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని ఆనంద్ తెలిపారు. ఐటీ విభాగం, ఎన్ఫోర్స్మెంట్–టాస్క్ఫోర్స్, ఆర్థిక నిర్వహణ–పర్యవేక్షణ విభాగం, సాంకేతిక విభాగం, ఇంజనీరింగ్ విభాగాలను సమకూర్చుకుంటామని.. వాటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ మినహా ఇతర అన్ని నియామకాలు, పరీక్షలు, ఇంటర్వూ్యలను సీజీజీ చూసుకుంటుందన్నారు.
సంస్కరణలతో రూ.855 కోట్లు ఆదా
Published Wed, Jan 11 2017 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement