హైదరాబాద్: నానాటికీ పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చిన్నారులు నడుంకట్టారు. చేవెళ్ల దగ్గర గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను నగరంలోని 'స్టేట్ స్కూల్'కు చెందిన చిన్నారులు పరామర్శించనున్నారు. బాలలదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చిన్నారులు తెరతీశారు. ఆయా గ్రామాల్లోని రైతుల కుటుంబాలను సందర్శించినప్పుడు ఆ చిన్నారులు ప్రచారం చేయనున్న అంశాలివే..
అవేంటంటే..
1. 'బతికి సాధించాలి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. నిజానికి మహా పాపం. భార్యాపిల్లలను వీధిలోకి నెట్టినట్లు అవుతుంది'.. అంటూ దాదాపు గంటపాటు కాలికి గజ్జకట్టి బుడిబుడి చిందులతో పాట రూపంలో పాడుతూ రైతుల్లో ఆత్మ స్థైర్యం నింపుతారు.
2.'డబ్బులేకుండా అప్పుచేసి వాణిజ్యపంటలు పండించవద్దు. నష్టపోవద్దు. తక్కువ పెట్టుబడితో వర్షాదార పంటలను వేసుకోవాలి. పండ ఎండిపోయినా పశుగ్రామం మిగులుతుంది. వీలయినంతమేరకు పశుసంపద పెంచుకోవాలి. వడ్డీలకు డబ్బు తీసుకోవద్దు.. తీసుకున్నా వారు వేదిస్తే ఊరుకోవద్దు. ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి'.. అంటూ మార్గ నిర్దేశం చేస్తారు.
3. గ్రామంలోని ప్రతి భర్త చేత భార్యకు పసుపు కుంకుమ గాజులు చీర రవికె, పూలు (ఇతర మతాలవారకి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా) ఒక పల్లెరంలో పెట్టి ఇప్పిస్తారు. ఇందులోని శివపార్వతుల బొమ్మపై ప్రతి రైతుతో ఎంత కష్టం వచ్చినా నా భార్యకు పసుపు కుంకుమలు దూరం చేయను అని రైతు ప్రమాణం చేస్తారు.
'ఆత్మహత్యలు వద్దంటూ చిన్నారుల ఆటాపాట'
Published Fri, Nov 6 2015 7:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement