టిప్పర్ ఢీకొని.. విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని.. విద్యార్థి మృతి

Published Tue, Oct 4 2016 10:54 AM

student died in road accident at malkajgiri

హైదరాబాద్: మల్కాజిగిరి ఆర్కేపురం ఫ్లై ఓవర్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోయాడు. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన జోష్‌పాల్(22) బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జోష్‌పాల్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ జీహెచ్‌ఎంసీకి చెందినదిగా చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement