హైదరాబాద్ : కేరళ ఎన్నికల్లో ఓటమిని భరించలేకనే వామపక్షాలపై మతోన్మాద శక్తులు దాడి చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. డిల్లీలోని సీపీఎం కేంద్రం కమిటీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేసినందుకు నిరసనగా సోమవారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మతోన్మాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దాడులు చేయటం అమానుషమని, కేరళలో విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో బాంబులు వేస్తే ఒకరు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారని, అక్కడ దుండగులను అరెస్టు చేసినందుకే మళ్లీ ఢిల్లీలో దాడులు చేశారని విమర్శించారు.
దేశంలో సామాజిక, సాంస్కృతిక సంస్థలపై చేస్తున్న దాడిలో భాగంగానే మాపై దాడి చేశారని అన్నారు. ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా ఇలాంటి శక్తులను ఎదుర్కొంటామని, వారిని ఒక్క అడుగు కూడ ముందుకు వేయనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, డీజీ.నర్సింగరావు, టి.జ్యోతి, జె.వెంకటేశ్, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, టి.సాగర్, భూపాల్,ఎస్.రమ, బి.హైమావతి, ఆర్.శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
'ఓటమిని భరించలేకనే వామపక్షాలపై దాడి'
Published Mon, May 23 2016 6:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement