శ్రీనగర్కాలనీ: నగరంలో మహిళల రక్షణ భద్రతకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపులోకి తెచ్చామని అడిషనల్ సీపీ స్వాతి లక్రా అన్నారు. మంగళవారం లామకానలో సైబర్ స్టాకింగ్, మహిళారక్షణ, పోలీసు వ్యవస్థలో మార్పులు తదితర అంశాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని, నేరం చేసిన వారు తప్పించుకోలేరన్నారు. మహిళల్లోని భయాలను తొలగిస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వారు నిర్భయంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, మహిళా పోలీసుల సంఖ్య పెంచామని, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సంఘటన జరిగితే క్షణాల్లో పోలీసులు అక్కడ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. . సోషల్ మీడియాల సహకారంతో ఎప్పటికప్పుడు ఉన్నత సేవలు అందిస్తున్నట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని నేరం చేసిన వారెవరూ తప్పించుకోలేరన్నారు. ఈ సందర్భంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సామాధానంఇచ్చారు. విద్యార్థులు, పౌరులు పోలీస్ స్టేషన్లలను దర్శించి టెక్నాలజీ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
మహిళల భద్రతకు అత్యాధునిక టెక్నాలజీ
Published Tue, Nov 22 2016 11:20 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement