Sakshi News home page

స్కూటీని ఢీకొన్న టిప్పర్ : బాలుడు మృతి

Published Sat, May 14 2016 3:15 PM

Teen dies in road accident

హైదరాబాద్ : ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో స్కూటీని టిప్పర్ ఢీకొంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాంత్ (14)  అనే బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్కూటీపై ఉన్న వెంకటేష్ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement