నేడు టెన్త్ ఫలితాలు | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్ ఫలితాలు

Published Wed, May 11 2016 4:08 AM

Telangana tenth results willbe released on wednesday

- ఉదయం 11 గంటలకు విడుదల

 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ www.bsetelangana.org, http://results.cgg.gov.in, www.sakshi. com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో పొందవచ్చు.

 

ఫెయిల్ అయిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల విడుదల తరువాత పాలీసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement