ముషీరాబాద్ : ఐదు సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ నగర కేంద్ర గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన దాదాపు 80 కోట్ల సెస్ చెల్లించడం లేదని, దానికి తోడు మీ సేవ నుంచి రావాల్సిన సెస్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి రావడం లేదని నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ సామకృష్ణారెడ్డి సాక్షికి తెలిపారు. సోమవారం సాక్షి దిన పత్రికలో ‘అంధకారంలో నగర కేంద్ర గ్రంథాలయం’ పేరుతో వచ్చిన కథనానికి చైర్మన్ వివరణ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ను కలువడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించడం లేదని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి సంస్థ దగ్గర ఉన్న డబ్బుల నుంచి పేపర్ బిల్లు, విద్యుత్ బిల్లులు, జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే సంస్థ దగ్గర నిధులు అయిపోవడంతో ప్రస్తుతం ఉన్న 60 వేల కరెంట్ బిల్లును, ప్రతి నెలా ఇవ్వాల్సిన పింఛన్లను ఇవ్వలేదని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో కరెంట్ బిల్లుతో పాటు ఉద్యోగుల జీతాలు, పేపర్ బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు.
విద్యుత్ బిల్లు చెల్లించేందుకు డబ్బేది?
Published Tue, Oct 7 2014 12:24 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement