అరకొర నీటి సరఫరా నేడు | Sakshi
Sakshi News home page

అరకొర నీటి సరఫరా నేడు

Published Thu, Jun 9 2016 11:21 PM

అరకొర నీటి సరఫరా నేడు - Sakshi

సిటీబ్యూరో: కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)లోని కృష్ణా మూడోదశ నీటిశుద్ధి కేంద్రానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొర నీటి సరఫరా ఉంటుందని జలమండలి ప్రకటించింది.

 
ప్రభావిత ప్రాంతాలు ఇవే..

ఎల్బీనగర్, వనస్థలిపురం, వాసవీ కాలనీ, అల్కాపురి, ఆటోనగర్, బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, ఎంఈఎస్, లోతుకుంట, ఎంఈఎస్, డిఫెన్స్‌కాలనీ, ఆర్.కె.పురం, సైనిక్‌పురి, సాయినాథ్‌పురం, గాయత్రీనగర్, ఆనంద్‌బాగ్, నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి, చాణక్యపురి, గౌతంనగర్, మౌలాలి, రాధిక, ఓయూటీ, మహేశ్‌నగర్, కాప్రా, హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, నాచారం, చిల్కానగర్, బీరప్పగడ్డ, ఉప్పల్, కైలాస్‌గిరి, తుర్కపల్లి, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, సింగపూర్ టౌన్‌షిప్, రైల్వేస్,ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, బోరబండ, హస్మత్‌పేట్, భోజగుట్ట, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, రాజేంద్రనగర్ ప్రాంతాలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement