హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు అలాయ్ బలాయ్. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతోపాటు ఉన్నతాధికారులు హజరుకానున్నారు.
అమరావతి: వెలగపూడి సచివాలయంలో నేడు ఏపీ సీఎం చాంబర్ ప్రారంభం. లాంఛనంగా సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్న చంద్రబాబు.
నేటి నుంచి వారంపాటు అమెరికాలో పర్యటించనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సిలికాన్ వ్యాలీలోని టి.బ్రిడ్జ్ ప్రారంభించనున్న కేటీఆర్
నెల్లూరు: బారాషాహిద్ దర్గాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ
తిరుమల: శ్రీవారి ఆలయంలో నేటి నుంచి అర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ. శ్రీవారి ఆలయంలో నేడు బాగ్ సవారీ. మాడ వీధుల్లో శ్రీవారి ప్రదక్షణం.