టుడే న్యూస్ అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sun, Nov 6 2016 6:31 AM

today news updates

విశాఖలో నేడు 'జై ఆంధ్రప్రదేశ్' సభ.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం.

ఢిల్లీ: నేటి నుంచి వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సు. 60 దేశాల నుంచి హాజరుకానున్న 900 మంది ప్రతినిధులు

ఎపీలో కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు నేడు ప్రాధమిక రాతపరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 792 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఇవాళ చినజియర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం

నేడు మనటీవీ ద్వారా గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించి ప్రత్యేక సలహాలు, సూచనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ. వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్న హిల్లరి, ట్రంప్. ఫాక్స్ తాజా సర్వేలో హిల్లరీకి ఆధిక్యం

Advertisement
Advertisement