హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు హైదరాబాద్లో జరుగును. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ద్వారకా తిరుమలలో నిర్వహించే బహరంగసభలో ఆయన పాల్గొంటారు. వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ మాజీ నేత ఎంఆర్డి బలరామ్ సహా పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ : ఇవాళ తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్లో జరుగును. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ సమావేశానికి హాజరవుతారు.
ఢిల్లీ : నేడు ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ తన మనోభవాలను పంచుకుంటారు.
లక్నో : ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సంయుక్త ప్రెస్మీట్.
ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం. రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
స్పోర్ట్స్ : ఇవాళ భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ-20 మ్యాచ్. నాగ్పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. ఇప్పటికే 1-0 అధిక్యంలో ఇంగ్లండ్.
స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్న ఫెదరర్, నాదల్. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో స్పియర్- కబాల్ జోడీతో తలపడనున్న సానియా-డోడిగ్ జోడీ.
టుడే న్యూస్ అప్డేట్స్
Published Sun, Jan 29 2017 8:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement