♦ బీజేపీ విన్నపం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి
♦ ఆరా నేపథ్యంలో సమీక్షకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాజ్భవన్లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సోమవారం కరువుపై రాష్ట్ర బీజేపీ నేతల విన్నపం... కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో గవర్నర్ సమీక్ష చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరువుపై బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 9 బృందాలుగా పర్యటించి గవర్నర్కు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరువుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తాగునీరు, పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 231 మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. కానీ కరువును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో జాప్యం చేస్తోందనే విమర్శలున్నాయి. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించలేదు. ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటివరకు చెల్లించకపోవటంతో పాటు తాగునీటి ఎద్దడి, పశు గ్రాసం పంపిణీకి సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.
కరువుపై నేడు గవర్నర్ సమీక్ష
Published Tue, Apr 12 2016 5:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement