టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Thu, Oct 22 2015 6:28 AM

Today updates

*నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు విదేశీ ప్రముఖులు పాల్గొనున్నారు. అనంతరం తిరుపతికి వెళ్లనున్న ప్రధాని మోదీ.
*నేటితో ముగియనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
*నేడు విజయవాడలో జపాన్ బృందంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ.
*నేడు యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం.
*నేడు చెన్నైలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో వన్డే మ్యాచ్.
*నేడు అమరావతి శంకుస్థాపనలో పాల్గొనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.
*నేడు ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేయనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.
*శ్రీశైలంలో నేటితో ముగియనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.
*విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.శ్రీరాజరాజేశ్వరి దేవీ అలంకారంలో దర్శనం ఇవ్వనున్న బెజవాడ కనకదుర్గమ్మ.

Advertisement

తప్పక చదవండి

Advertisement