సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలపై కసరత్తు మొదలుపెట్టింది. తీర్మానాల కమిటీ సోమవారం ఈ మేరకు తెలంగాణ భవన్లో సమావేశమై చర్చించింది. ఈ కమిటీకి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షత వహించగా.. మొత్తం 12 అంశాలపై చర్చించారు. వ్యవసాయం, తాగునీటి రంగం, కరువు, ఐటీ, ఇండస్ట్రీయల్ పాలసీ, రాజకీయ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై తీర్మానాలను కమిటీ సిద్ధం చేసింది.
ఈ తీర్మానాలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ముందు ఉంచనున్నారు. ఈ అంశాలన్నింటిని కలిపి ఒకట్రెండు తీర్మానాలకు కుదిస్తారా లేక అంశాల వారీగానే ఉంచాలా అన్న దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతే తీర్మానాలకు తుది రూపు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కె.కృష్ణమూర్తి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
Published Tue, Apr 19 2016 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement