పోలీసుల కస్టడీకి రాజీవ్‌, శ్రావణ్‌ | Sakshi
Sakshi News home page

పోలీసుల కస్టడీకి రాజీవ్‌, శ్రావణ్‌

Published Mon, Jun 26 2017 12:12 PM

two days custody for shravan and rajiv

హైదరాబాద్‌: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్‌లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
 
రాజీవ్‌, శ్రావణ్‌లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. 

Advertisement
Advertisement