చిలకలగూడ: కుటుంబ కలహాల నేపధ్యంలో యువకుడిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టిచంపి, పెట్రోలు పోసి అనవాల్లు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేసి మూసీ నదిలో పడేసిన కేసులో ఇద్దరు ముద్ధాయిలకు జీవితఖైదు విధిస్తూ సికింద్రాబాద్ 6వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ సీఎస్ఎస్వీ దుర్గాప్రసాద్ సోమవారం తీర్పునిచ్చారు. వివరాలు.. బోయిగూడకు చెందిన పాలవ్యాపారులైన బీ.మల్లేష్, ఎన్. సత్యనారాయణలు సన్నిహితులు. వీరి కుమారులు దయానంద్, శ్రీనివాస్లు స్నేహితులు. కాగా, 2011 జనవరి 12వతేది రాత్రి 8 గంటల సమయంలో దయానంద్ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ప్రతాపసింగారం గౌరెల్లి గ్రామ పొరమేరల్లోకి తీసుకెల్లి, కాళ్లుచేతులు కట్టి కర్రలతో దారుణంగా కొట్టి దయానంద్ను హతమార్చారు. కారులో మృతదేహన్ని మూసీనది వద్దకు తీసుకువెల్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. చేతి వేలికి ఉన్న సిల్వర్రింగ్ ఆధారంగా మృతదేహం దయానంద్దేనని పోలీసులు గుర్తించారు.
జీవితఖైదు, రూ. 2వేల జరిమానా
దయానంద్ హత్యకేసు సుమారు నాలుగున్నరేళ్లు వాదోపవాదాలు జరిగిన తర్వాత సోమవారం తీర్పు వెలువడింది. హత్యకేసులో ప్రధాన ముద్ధాయిలైన సోదరులు బొల్లబోయిన కృష్ణ (28), బొల్లబోయిన శ్రీశైలం (24)లకు జీవితఖైదు, రూ. 2వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున బొల్లబోయిన మల్లేష్ (60), అశోక్ (21,సాయికుమార్ (22), భాను (22)లకు ఎటువంటి శిక్ష విధించలేదు. ముద్దాయిలను చర్లపల్లి జైలుకు తరలించారు.
హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
Published Mon, Mar 23 2015 9:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement