క్వారీలో పడి ఇద్దరు యువకుల మృతి | Sakshi
Sakshi News home page

క్వారీలో పడి ఇద్దరు యువకుల మృతి

Published Sun, Oct 16 2016 4:58 PM

two youth dies is fell in water in jagadgirigutta

హైదరాబాద్‌: జగద్గిరిగుట్ట పరిధిలోని దేవేందర్‌నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు మరణించారు. మృతులు కౌసర్‌నగర్‌కు చెందిన రహీం(22), అస్లాం(18)గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి గాంధీఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement