చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు తన దుర్మార్గపు పాలనతో విదేశాల్లోనూ రాష్ట్రం పరువు తీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఈ మెయిళ్ల వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లా డుతుండటంపై మండిపడ్డారు. ఏపీలో అమాయకులైన ఎర్రచందనం కూలీల్ని మట్టుబెట్టిన బాబు అమెరికాలో పర్యటిస్తున్నారంటూ ఎవరో ఇచ్చిన ఈ–మెయిల్ తో అక్కడి పోలీసులు నిఘా పెట్టారన్నారు. దీనిపై అమెరికాలోను, రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీపై బురదజల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కుట్ర అనే మాటకు పేటెంట్ హక్కు ఒక్క బాబుకే ఉందని పద్మ విమర్శిం చారు. చీకట్లో చిదంబరంను కలసి.. సోనియాగాంధీతో కుమ్మక్కై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు. మరణించిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అనంతపురం వెళితే, ఆయన లోటస్పాండ్లోనే ఉండి అమెరికాకు సంబం ధించిన ప్లాన్లు వేస్తున్నారని రాయడమనేది కుట్ర అని విమర్శించారు. అంతర్జాతీ యంగా ఏపీ పరువుపోయే పరిస్థితులు కల్పించవద్దని, అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్ట పోగొట్టొద్దని టీడీపీకి ఆమె హితవు పలికారు.
విదేశాల్లోనూ పరువు తీస్తున్నారు
Published Wed, May 10 2017 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement