- 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
- కేసు తదుపరి విచారణ 20కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవహారాలు, రుణాల ఎగవేత తదితర కీలక వ్యవహారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు హైదరాబాద్, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన డెట్ రికవరీ ట్రిబ్యునళ్లకు (డీఆర్టీ) పూర్తిస్థాయి ప్రిసైడింగ్ అధికారులను నియమించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న డీఆర్టీలకు పూర్తిస్థాయి ప్రిసైడింగ్ (పీవో) అధికారులను నియమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ఆర్థిక, న్యాయశాఖల కార్యదర్శులను ఆదేశించింది. 3 వారాల్లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని పక్షంలో ఆయా శాఖల కార్యదర్శులను కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైదరాబాద్ డీఆర్టీకి పూర్తిస్థాయి ప్రిసైడింగ్ అధికారిని నియమించకపోవడాన్ని ప్రశ్నిస్తూ హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్ఎస్బీసీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పి.రవిప్రసాద్ వాదనలు వినిపించారు.
డీఆర్టీలకు పూర్తిస్థాయి పీవోలు ఎప్పుడు?
Published Sun, Sep 4 2016 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement