హైదరాబాద్ : ఉగాది పర్వదినం సందర్భంగా స్నేహితులు, బంధుమిత్రులకు ఈ-గ్రీటింగ్స్ పంపించుకొనే సౌకర్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా కల్పిస్తోంది. తెలుగు సంస్క్రతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ, ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అభిమాన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో వీటిని రూపొందించటం జరిగింది. ఈ గ్రీటింగ్స్ను తోటి వారికి నేరుగా ఆన్ లైన్ మాధ్యమంలోనే పంపించుకొనే అవకాశం ఉంది. వీటిని పార్టీ అఫీషియల్ వెబ్ సైట్ www.ysrcongress.com లో చూవవచ్చు. లేదంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి. http://egreetings.ysrcongress.com/index.html
పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం ప్రతి పండుగకు ఈ-గ్రీటింగ్స్ రూపొందిస్తున్నట్లు పార్టీ డిజిటల్ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎప్పటికప్పుడు వీటిని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వివరించింది. వైఎస్ఆర్ సీపీ అధికారిక ఫేస్ బుక్పేజీ www.facebook.com/ysrcpofficial, అధికారిక ట్విటర్ హ్యాండిల్ www.twitter.com/ysrcparty లలో కూడా ఈ గ్రీటింగ్స్ వివరాలు అందించినట్లు పేర్కొంది.
వైఎస్సార్సీపీ డిజిటల్ మీడియా ద్వారా ఈ గ్రీటింగ్స్
Published Fri, Apr 8 2016 9:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు
యువకుడి ఆత్మహత్య
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement