హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకు 600 వాగ్థానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్క హామీ నెరవేర్చలేదని వెఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ప్రజల కడుపుమంట, ఆక్రోశం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో వినిపించిందని తెలిపారు. చంద్రబాబు హామీల వల్ల జీవితాలు నాశనం అయ్యాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రజల తరపున ప్రశ్నించడమే వైఎస్ జగన్ చేసిన నేరమా అని భూమన ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరిస్తే వైఎస్ జగన్ ఇలా మాట్లాడేవారు కాదని భూమన తెలిపారు. సాక్షాత్తూ పిల్లనిచ్చిన మామపై చంద్రబాబు వేసిన చెప్పులు ఇంకా వైస్రాయ్ హోటల్ వద్దే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కుట్ర, దగా, వంచన, అవినీతికి మారుపేరు చంద్రబాబు అని విమర్శించారు. చేసిన తప్పులకు గాను నవనిర్మాణ సంకల్ప దీక్షలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పరిటాల రవి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది చంద్రబాబే అని భూమన ఆరోపించారు.
600 హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు: భూమన
Published Sat, Jun 4 2016 1:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement