జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లి 10 మంది మత్స్యకారులు మృతిచెందగా, ముగ్గురు గల్లంతైనట్టు దక్షిణాఫ్రికా రెస్క్యూ టీం పేర్కొంది. శిధిలావస్థకు చేరిన నౌకలో చేపల వేటకు వెళ్లడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. గల్లంతైన వారిలో 9 మృతదేహాలు లభ్యం కాగా, ఒకరు తీవ్రగాయాలతో మృతిచెందినట్టు చెప్పారు.
మత్స్సకారుల నౌక 20 అడుగుల మేర నీరు లోపలికి వచ్చి బాగా ఉబ్బిపోవడంతో నౌక మునిగిపోయింది. దాంతో వారు రక్షికదళానికి సమాచారం అందించారు. దాంతో స్పందించిన రక్షిక సహాయ బృందం, దక్షిణాఫ్రికా విమానాయన శాఖ హెలికాప్టర్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టింది. కాగా, పశ్చిమ భూభాగ ప్రాంతం నేషనల్ సీ రెస్య్కూ ఇన్స్టిట్యూట్ మరో ఎనిమిది మంది జాలర్లను రక్షించినట్టు వెల్లడించింది.
నౌక మునిగి 10మంది మత్స్యకారుల మృతి
Published Mon, Sep 28 2015 5:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
Advertisement