హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆదివారం రెండు వైరి పక్షాలకు చెందిన నిషేధిత బైక్ గ్యాంగ్ల సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇరు పక్షాలకు చెందిన 9 మంది సభ్యులు మృతిచెందగా మరో 18 మంది గాయపడ్డారు. టెక్సాస్లోని వాకోలో భారత సంతతి వ్యక్తి నడుపుతున్న ఓ స్పోర్ట్స్ బార్ ఆవరణలో ఈ దారుణం జరిగింది.
ట్విన్పీక్స్ రెస్టారెంట్లో భేటీకి ఐదు బైక్ గ్యాంగ్లకు చెందిన సుమారు 150 నుంచి 200 మంది సభ్యులు చేరుకున్నారని...రెస్టారెంట్లోని ఓ బాత్రూంలో తలెత్తిన వివాదం చివరకు కత్తిపోట్లు, కాల్పుల వరకూ దారితీసిందని పోలీసులు తెలిపారు.
ముఠా సభ్యుల మధ్య ఘర్షణ జరగొచ్చని ఊహించిన పోలీసులు ముందుగానే అక్కడ మోహరించినా పరిస్థితి అదుపు తప్పింది. కాల్పుల ఉదంతానికి సంబంధించి 192 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
బైక్ గ్యాంగ్ల మధ్య కాల్పులు; 9 మంది మృతి
Published Tue, May 19 2015 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement