బీజింగ్: టిబెట్ రాజధాని లాసాలోని విమానాశ్రయాన్ని చైనా మిలిటరీ ఎయిర్బేస్గా మారుస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టిబెట్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న ఆ విమానాశ్రయాన్ని పౌర విమాన సేవలు అందించేందుకు ఉపయోగించాల్సి ఉండగా, చైనా సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న సంగతి భారత్ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని హిందుస్తాన్ టైమ్స్ బుధవారం ప్రచురించింది. ఈ కథనంలో ముగ్గురు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రన్వే నుంచి అండర్గ్రౌండ్లో నిర్మించిన బాంబ్ప్రూఫ్ హ్యాంగర్స్(విమానాలు నిలుపు స్థలం) వరకు ‘టాక్సీ ట్రాక్’ నిర్మాణం పూర్తయింది. ఈ హ్యాంగర్లను 36 విమానాలు నిలిపేంత విశాలంగా నిర్మించారు. లాసా విమానాశ్రయం..ఢిల్లీ నుంచి 1350 కి.మీ దూరంలోనే ఉండటం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది.
వైమానిక స్థావరంగా టిబెట్ ఎయిర్పోర్ట్
Published Thu, Oct 4 2018 6:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement