హ్యూస్టన్: మీ చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే ఇకపై మీ దగ్గర డాక్టర్ కూడా ఉన్నట్లే... మాట్లాడుకోడానికి, ఫొటోలు తీసుకోడానికే కాదు రోగనిర్ధారణ పరీక్షలు చేసే కొత్త రకం స్మార్ట్ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఇప్పటికే హ్యూస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్ఫోన్ను తయారు చేశారు. బాక్టీరియా, వైరస్ల వల్ల వ్యాపించే రోగాలను కూడా ఈ కొత్త రకం ఫోన్ గుర్తించగలదు. ఇందుకు సంబంధించి వివిధ పరికరాలను స్మార్ట్ఫోన్లో అమర్చుతారు. ఇవి జబ్బుపడిన వ్యక్తికి వచ్చిన రోగాన్ని గుర్తించి స్మార్ట్ఫోన్కు వివరాలు అందిస్తాయి. హ్యూస్టన్ వర్సిటీకి చెందిన జిమింగ్ బావో, రిచర్డ్ విల్సన్లు ఈ కొత్త రకం స్మార్ట్ఫోన్ను అభివృద్ధిపరిచారు.
స్మార్ట్ఫోన్ = డాక్టర్
Published Wed, Mar 12 2014 4:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement