నైరోబీ: కెన్యాలో గరిస్సా విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజీ వసతి గృహాల్లోకి సాయుధులు చొరబడి విచక్షణ రహితంగా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21కు చేరింది. ఈ ఘటనలో 65 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులతో ఉలిక్కిపడిన పోలీసులు భద్రతా సిబ్బంది విశ్వవిద్యాలయానికి రక్షణ వలయంగా మారారు. ఇప్పటికే సాయుధులు వర్సిటీ ప్రాంగణంలోకి చొరబడగా వారిని అదుపులోకి తీసుకునేందుకు రక్షణ బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. 600 మంది విద్యార్థులను తీవ్ర వాదులు బందీలుగా పట్టుకోవడమే కాకుండా, మృతి చెందిన ఇద్దరు గార్డులను తమ అధీనంలోకి తీసుకున్నారు. కాగా, 282 మంది విద్యార్థులను అధికారులు రక్షించారు.
తూర్పు కెన్యాలో సోమాలియా సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం నిత్యం ఉగ్రవాదుల దాడులకు గురౌతుంటుంది. ప్రస్తుతం దాడికి దిగినవారు అల్ కాయిదాకు చెందిన సోమాలి ఇస్లామిస్ట్ గ్రూప్ అల్ షహబ్ వాళ్లేనని రక్షణ అధికారులు భావిస్తున్నారు. ఆయుధాలు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ప్రవేశ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించారు.
విశ్వవిద్యాలయంపై సాయుధుల దాడి: 21 మంది మృతి
Published Thu, Apr 2 2015 8:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement