సునయన శాంతి ర్యాలీ | Sakshi
Sakshi News home page

సునయన శాంతి ర్యాలీ

Published Mon, Mar 12 2018 3:27 AM

Indian software engineer Srinivas Kuchibhotla's widow leads peace march on his birthday - Sakshi

హూస్టన్‌: అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కూచిభొట్ల 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్‌ నుంచి హత్యకు గురైన బార్‌ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement