శాంటియాగో: సెంట్రల్ చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9తీవ్రత భూప్రకంపనలు వణికించాయి. దీనివల్ల ఎలాంటి నష్టం జరిగిందనేదానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సెంట్రల్ చిలీలోని వాల్పరైజో అనే ప్రాంతానికి 42 కిలో మీటర్ల దూరంలో భూమి భారీ స్థాయిలో కంపించింది.
భూమి ఉపరితలానికి 9.8కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా, చిలీ జాతీయ అత్యవసర కార్యాలయంలో మాత్రం రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతతో భూమికంపించినట్లు చూపించింది. దాదాపు సునామీని సృష్టించేంత స్థాయిలో భూకంపం వచ్చినట్లు నేవీ అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి సునామీ అప్రమత్తత మాత్రం విధించలేదు. ముందస్తు, హెచ్చరికలు మాత్రం జారీ చేశారు.
సునామీ స్థాయిలో భూకంపం
Published Sun, Apr 23 2017 10:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
Advertisement