కొపెన్హాగన్: గ్యాస్ లీకై కుటుంబం మొత్తం చనిపోయిన ప్రమాదానికి సంబంధించి మీడియాల్లో వచ్చిన కథనాలు సరికాదని తెలిసింది. ఈ ఘటనపై డెన్మార్క్ పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిపారు. ఇంటి యజమానే తన భార్యను, నలుగురి పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. డెన్మార్క్ రాజధాని కొపెన్హాగన్ కు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
అయితే, గ్యాస్ లీకై వారు చనిపోయనట్లు కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అయితే, వారిని ఎలా అతడు హత్య చేశాడనే విషయం మాత్రం పోలీసులు వివరించలేదు. చనిపోయిన చిన్నారుల్లో ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. భార్య వయస్సు 42 సంవత్సరాలు ఉంటుందని, పిల్లల వయస్సు మూడు నుంచి 16సంవత్సరాలలోపు ఉంటుందని డెన్మార్క్ పోలీసులు స్పష్టం చేశారు.
ప్రమాదం కాదు.. పక్కాప్లాన్తోనే చేశాడు
Published Wed, Jan 11 2017 6:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement