సియోల్: తమను పదేపదే రెచ్చగొట్టవద్దని, అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా విడిచిపెట్టాలని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గివున్ హై విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అమెరికాతో దక్షిణ కొరియా కొనసాగిస్తున్న యాంటీ మిసైల్ సిస్టం ప్రొగ్రాంను సమర్థించుకున్నారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఉత్తర కొరియా ముందునుంచే దిగుతోందని చెప్పారు. సోమవారం దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె తొలిసారి అధికారికంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
జపానీయుల పాలన నుంచి విముక్తి పొందినప్పటి నుంచి ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తయారైంది. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదు. గత జనవరిలోనే అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా ఈ నెలలో కూడా అణు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు పార్క్ ఈ మేరకు విజ్ఞప్త చేశారు. వెంటనే రెచ్చగొట్టే చర్యలు నిలిపేయాలని, తమ దేశాన్ని టార్గెట్ చేసుకొని మిసైల్ ప్రోగ్రాం చేయొద్దని సూచించారు. సమస్త ప్రజానీకాన్ని ధ్వంసం చేసే అణ్వాయుధాల కార్యక్రమం మానుకోవాలని చెప్పారు.
'మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. ఆపేయ్'
Published Mon, Aug 15 2016 8:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement