వాషింగ్టన్: ఉగ్రవాదుల స్వర్గధామాలు ప్రపంచంలో ఎక్కుడున్నా వాటిని నిర్మూలిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. 9/11 దాడిలో చనిపోయిన దాదాపు 3 వేల మందికి అమెరికా సోమవారం ఘనంగా నివాళి అర్పించింది. 2001 సెప్టెంబరు 11న అల్కాయిదా ఉగ్రవాదులు అమెరికాలోని మూడు ప్రధాన కేంద్రాలపై చరిత్ర మరచిపోలేని రీతిలో దాడులు చేయడం తెలిసిందే. ట్రంప్, ఆయన భార్య మెలానియా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని (అమెరికాను) భయపెట్టగలమని, మా స్ఫూర్తిని బలహీనపరచగలమని ఉగ్రవాదులు అనుకున్నారు. మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వారు మా చేతిలో ఓడిపోయిన శత్రువుల జాబితాలోకి చేరుతారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వేటాడతామ’ ని ట్రంప్ అన్నారు. అలాగే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటూ అఫ్గానిస్తాన్లోని అమెరికా సైనికులపై దాడులు చేస్తుండటంతో గత నెలలోనే ట్రంప్ పాక్కు కూడా గట్టి హెచ్చరికలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ
Published Tue, Sep 12 2017 8:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
Advertisement