చికిత్సకు లొంగని మొండి కేన్సర్లకు మరో విరుగుడును ఆవిష్కరించారు ఆస్ట్రేలియాలోని ఊలన్గాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే ఒకరకమైన నత్త గుడ్ల నుంచి సేకరించిన రసాయనం కేన్సర్ కణాలను నాశనం చేస్తున్నట్లు గుర్తించారు. చాలా రకాల బ్లడ్ కేన్సర్లు, కణితులు కీమోథెరపీ ద్వారా తగ్గుముఖం పడతాయి. అయితే అయితే ఛాతీ, గర్భాశయ, క్లోమ గ్రంథులకు సోకే కేన్సర్లు మాత్రం కీమోథెరపీ చికిత్సకు లొంగవు. ఇలాంటి కేన్సర్ కణాలను నత్త గుడ్లలోని ఎన్-ఆల్కలెసాటిన్స్ అనే రసాయనం 48 గంటల్లోనే పూర్తిగా నాశనం చేస్తాయని కారా పెర్రో అనే శాస్త్రవేత్త తెలిపారు. కీమోథెరపీ ద్వారా 10 శాతం కేన్సర్ కణాలే నాశనం అవుతాయని పేర్కొన్నారు. ఈ రసాయనం గురించి 2002లోనే తెలిసినా నత్తగుడ్ల నుంచి సేకరించడం మాత్రం ఇదే తొలిసారని చెప్పారు.
కేన్సర్ కణాల్లో ఉండే అతి సూక్ష్మమైన మైక్రోట్యూబ్యూల్స్పై దాడి చేయడం ద్వారా ఇవి పనిచేస్తాయని వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితే మరో ఐదేళ్లలో ఎన్-ఆల్కలైసాటిన్స్తో కేన్సర్ చికిత్స మందులు అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
నత్త గుడ్లతో కేన్సర్కు విరుగుడు
Published Thu, May 19 2016 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement