పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి | Sakshi
Sakshi News home page

పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి

Published Tue, Jan 19 2016 12:29 PM

పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి - Sakshi

కరాచీ: పాకిస్తాన్లోని పెషావర్ నగరం మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పెషావర్ నగరం శివారున పోలీస్ చెక్పోస్ట్ సమీపంలో పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 20  మంది గాయపడినట్టు సమాచారం. గతంలో పెషావర్లో స్కూలుపై ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement