సోషల్ మీడియా పట్ల ముఖ్యంగా యువతలో ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. వాటి షేర్ల విలువ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. అయితే ట్విట్టర్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ట్విట్టర్కు ఆదరణ తగ్గుతుండగా, ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. గతేడాది చివరి మూడు నెలల్లో ట్విట్టర్లో 20 లక్షల మంది యూజర్లు తగ్గారు. ఇక షేర్ల విలువ 12 శాతం తగ్గినట్టు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది.
2015 చివరకు ట్విటర్లో 30.50 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఫేస్బుక్కు 160 కోట్లమంది ఖాతాదారులున్నారు. మరో సోషల్ మీడియా సంస్థ ఇన్స్టాగ్రాం కూడా ట్విట్టర్ను దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్కు 40 కోట్లమంది యూజర్లు ఉన్నారు. ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గమనించిన ట్విట్టర్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కొత్త ప్రొడక్ట్లను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఫేస్బుక్ తరహాలో అల్గారిథమిక్ టైమ్లైన్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్విటర్కు తగ్గిన ఆదరణ
Published Thu, Feb 11 2016 2:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Advertisement