మళ్లీ ‘వాటర్లూ’.. | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘వాటర్లూ’..

Published Sun, Jun 21 2015 5:01 AM

మళ్లీ ‘వాటర్లూ’..

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయిగానీ భీకర యుద్ధం మాత్రం గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఎక్కడంటారా? బెల్జియం దేశంలోని వాటర్లూ ప్రాంతంలో. ఆంగ్లో-ప్రష్యన్ సంకీర్ణ సేనలు 1815 జూన్‌లో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను వాటర్లూ యుద్ధంలో ఓడించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 52 దేశాలకు చెందిన 6,000 మంది ఔత్సాహికులు ఇలా యుద్ధం చేసి ఆనాటి ఘట్టాన్ని గుర్తుచేశారు. ఈ వేడుకను చూసేందుకు 60,000 మందికి పైగా తరలివచ్చారు.

Advertisement
Advertisement