ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’ | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’

Published Fri, Jan 5 2018 3:06 AM

'Telugu Conferences' on February 3,4th - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చైన్నెలో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

విజయవాడలో గురువారం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను భావి తరాలకు అందించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

Advertisement
Advertisement