రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Thu, Jan 11 2018 4:39 PM

two died in road accident at mahabub nagar district

సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జడ్చర్లకు చెందని నవిన్ (18), ప్రశాంత్ (16)లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement