‘‘ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓ మై గాడ్’ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ‘ఆల్ ఈజ్ వెల్’ వంటి మంచి కథతో ఆయన నన్ను కలిశారు’’ అని హీరో అభిషేక్ బచ్చన్ చెప్పారు. అభిషేక్ బచ్చన్, రిషికపూర్, అశిన్, సుప్రియా పాథక్ ముఖ్య తారలుగా రూపొందిన ‘ఆల్ ఈజ్ వెల్’ ఈ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అభిషేక్, ఉమేశ్ పాల్గొన్నారు. ఈ చిత్రకథ రాసుకున్న తర్వాత శ్రవణ్కుమార్ పాత్రకు అభిషేక్ తప్ప వేరే ఎవరూ సూట్ కారనుకున్నానని, ఆయన తండ్రిగా రిషి కపూర్ నటిస్తేనే బాగుంటుందని అనుకున్నానని దర్శకుడు తెలిపారు.
తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని కూడా అన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ - ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అని అభిషేక్ని అడిగితే - ‘‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ సందర్భంలో షారుక్ ఖాన్ని కలిశాను. అప్పుడాయన్ను ‘మీ డ్రీమ్ రోల్ ఏంటి?’ అనడిగితే.. ‘‘అసలు నేనీ స్థాయికి వస్తానని అనుకోలేదు. వచ్చాను. చేసే ప్రతి పాత్రను నా డ్రీమ్ రోల్లానే భావిస్తాను’’ అన్నారు.
ఇప్పుడు నేనూ అదే చెబుతున్నా. ప్రతి పాత్రా నాకు డ్రీమ్ వంటిదే’’ అన్నారు. మీ నాన్నగారు అమితాబ్ బచ్చన్, మీరు, మీ భార్య. మీ ముగ్గురూ కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు? అంటే, ‘‘నాన్నతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా. భార్యతో సినిమా అంటే కూడా అంతే. కానీ, రచయితలు కథ తయారు చేయాలి కదా’’ అని అభిషేక్ చెప్పారు.
వాళ్లతో సినిమా అంటే ఎగిరి గంతేస్తా..!
Published Fri, Aug 7 2015 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement